దసరా పండుగ సందర్బంగా అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కూడా పండుగ సీజన్ ప్రారంభమైంది. ఇవాళ గ్రేట్ ఇండియా సేల్ ను ప్రారంభించింది. 24వ తేదీ వరకు జరిగే ఫెస్టివల్ లో కంపెనీ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.…
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మితాషి అతి చవకైన స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. 32 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర 22,990, 39 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర 39,990 రూపాయలుగాను నిర్ణయించింది. ఇవి రెండూ ఆన్లైన్ రిటైలర్…
కూల్ప్యాడ్ నుంచి అద్భుతమైన స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. కూల్ ప్లే 6 పేరుతో తన ఫ్లాగ్షిప్పై విడుదల చేసి ఈ ఫోన్ ధర రూ.14,999 మాత్రమే. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా వచ్చే నెల 4 నుంచి వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు.…
రకరకాల ఫీచర్లతో రోజుకో మొబైల్ మార్కెట్లోకి విడుదలవుతోంది. అయితే ఎన్ని ఫోన్లు వచ్చినా వినియోగదారులు మాత్రం కొన్నంటే పడిచస్తారు. అటువంటి వాటిలో కొన్నింటిని స్ట్రాటజీ అనలిటిక్స్ తన నివేదికలో పొందుపరిచింది. దాని ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో కొన్ని.. ఆపిల్…
చౌక ధరలకే ఫోన్లను అందించే ఇంటెక్స్ సంస్థ మరో స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఆక్వా స్టైల్ 3’ పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.4,299గా కంపెనీ నిర్ణయించింది. 4జీ వీవోఎల్టీఈ సదుపాయం కలిగిన ఈ స్మార్ట్ఫోన్లో ఆండ్రాయిడ్…