దసరా పండుగ సందర్బంగా అంతర్జాతీయ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కూడా పండుగ సీజన్ ప్రారంభమైంది. ఇవాళ గ్రేట్ ఇండియా సేల్ ను ప్రారంభించింది. 24వ తేదీ వరకు జరిగే ఫెస్టివల్ లో కంపెనీ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.…
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మితాషి అతి చవకైన స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. 32 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర 22,990, 39 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర 39,990 రూపాయలుగాను నిర్ణయించింది. ఇవి రెండూ ఆన్లైన్ రిటైలర్…